Header Banner

ఆదాయార్జన శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష! కోట్ల ఆదాయానికి ప్రణాళిక సిద్ధం!

  Tue May 13, 2025 18:18        Politics

ఆదాయార్జన శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు లోతైన అధ్యయనంతోనే ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. గత 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రానికి రూ.1,34,208 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. పన్ను ఎగవేతలను నిరోధించేందుకు సాంకేతికత వినియోగాన్ని విస్తృతంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం విక్రయాల నిర్వహణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండిఏపీలో కొత్త ఆర్వోబీ..! ఆ రూట్లోనే.. తీరనున్న దశాబ్ద కల..!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChandrababuNaidu #APRevenue #AndhraPradesh #CMReviewMeeting #EconomicGrowth #RevenuePlanning